- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ. యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయం ఆదివారం కార్తీక మాసం కావడం తో భక్తుల తో కిటకిటలాడుతోంది. రాష్ట్రం లో నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామి వారిని దర్శించున్నారు. స్వామి వారి ధర్మ దర్శనానికి దాదాపు మూడు గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతోంది. కార్తీక దశమి కావడంతో వ్రతాలు, కార్తీక దీపారాధనలో భక్తులు పాల్గొంటున్నారు. ఆలయ భద్రత దృష్ట్యా, భక్తులు రద్దీ ఉండటం తో కొండపైకి వాహనాల అనుమతి ఇవ్వటం లేదు పోలీసులు.
Next Story