- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో అనుమానాస్పద స్థితిలో తిరుగుతున్న అనాథ మహిళను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ డాక్టర్ నాగవాణి చేరదీశారు. శుక్రవారం బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో అనాథగా తిరిగుతున్న మహిళ విషయం తెలుసుకున్న నాగవాణి వెంటనే సఖీ కేంద్రానికి తరలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలు, పిల్లల పట్ల బాధ్యత యుతంగా ఉండాలని తెలిపారు. మానవ అక్రమ రవాణాపై పోలీసులకు, చైల్డ్ లైన్కు సమాచారం అందించాలని కోరారు.. ఈ కార్యక్రమంలో స్వరూప,శోభ,లక్ష్మీ నారాయణ పాల్గొన్నారు.
Next Story