- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, నిజామాబాద్: కుటుంబ కలహాల కారణంగా ఓ కసాయి భర్త భార్యను దారుణంగా నరికి చంపాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం నీలా గ్రామంలో చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. మంగళవారం తెల్లవారుజామున నీలా గ్రామానికి మందిన పిల్లోలా మనుభాయి(40), ఆమె భర్త దావుజీ మధ్య గొడవ జరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన భర్త భార్యను మటన్ కత్తితో కిరాతకంగా నరికి చంపాడు. దీంతో భార్య అక్కడికక్కడే మరణించింది. భార్యను హత్య దావూజీ నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. దావూజీకి ఇద్దరు భార్యలు ఉన్నారు. అందులో మృతురాలు(పిల్లోల మనుభాయ్) మొదటి భార్య. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Next Story