- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: పశ్చిమ గోదావరి జిల్లా దద్దుకూరులో వార్డు మెంబర్ వీరంగం సృష్టించాడు. దళిత మహిళ సర్పంచ్గా గెలవడంతో సదరు వార్డు సభ్యుడు సర్పంచ్ కూర్చీలో కూర్చొని రచ్చ చేశాడు. ఇదేంటని సర్పంచ్ ప్రశ్నించడంతో ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ దాదాగిరి చేసినట్లు సమాచారం. దీంతో ఆ వార్డు సభ్యుడిపై ఉప సర్పంచ్ కలెక్టర్కు ఫిర్యాదు చేశాడు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story