- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, నిజామాబాద్: జనారణ్యంలోకి వచ్చిన ఎలుగుబంటిని తరిమేందుకు గ్రామస్తులు దానితో యుద్ధం చేశారు. ఈ దాడిలో ఎలుగుబంటి చేతిలో ఇద్దరికి గాయాలు కావడంతో ఒక్కసారిగా గ్రామస్తులందరూ దానిపై కర్రలతో దాడి చేయడంతో మృతిచెందింది. ఈ ఘటన ఈ సంఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం కన్నాపూర్ గ్రామంలో శుక్రవారం ఉదయం జరిగింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.
Next Story