- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- కెరీర్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- భక్తి
- ఫోటోలు
- వీడియోలు
- ఆరోగ్యం
దిశ, నిజామాబాద్: జనారణ్యంలోకి వచ్చిన ఎలుగుబంటిని తరిమేందుకు గ్రామస్తులు దానితో యుద్ధం చేశారు. ఈ దాడిలో ఎలుగుబంటి చేతిలో ఇద్దరికి గాయాలు కావడంతో ఒక్కసారిగా గ్రామస్తులందరూ దానిపై కర్రలతో దాడి చేయడంతో మృతిచెందింది. ఈ ఘటన ఈ సంఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం కన్నాపూర్ గ్రామంలో శుక్రవారం ఉదయం జరిగింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.
Next Story