- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
డెహ్రాడూన్: కరోనా విజృంభణ నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం చార్దాయ్ యాత్రను రద్దు చేసింది. మే 14న ఈ యాత్ర ప్రారంభం కావాల్సింది. కానీ, ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఈ ఏడాది యాత్రను రద్దు చేస్తున్నట్టు రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. ‘కరోనా పరిస్థితుల కారణంగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం యాత్రను రద్దు చేస్తున్నదని సీఎం తీరథ్ సింగ్ రావత్ అన్నారు. బద్రినాథ్, కేదార్నాథ్, యమునోత్రి, గంగోత్రి దేవాలయాలు పురోహితులు మాత్రమే ఈ ఏడాది పూజ, క్రతువులు నిర్వహిస్తారని వివరించారు. బుధవారం ఉత్తరాఖండ్ అత్యధిక కేసులు(6,054) నమోదు చేసింది.
Next Story