- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఖమ్మం: ఖమ్మం జిల్లా కేంద్రంలోని వెలుగుమట్ల అర్బన్ ఫారెస్ట్ రేంజ్ పార్క్ జిల్లాకు మరో మణిహారంగా మారనుంది. గడచిన నాలుగేండ్లలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో 125 ఎకరాల పార్కు పునరుద్ధరణతో పాటు వేల సంఖ్యలో మొక్కలు నాటి పార్కుకు కొత్త రూపును తెచ్చారు. గురువారం ఆరో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా పార్కులో మంత్రి పువ్వాడ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించి సందర్శించారు.
Next Story