- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: తూర్పు గోదావరిజిల్లా అనపర్తిలో మద్యం మత్తులో కారు నడుపుతూ గురువారం సాయంత్రం ఇద్దరు యువకులు వీరంగం సృష్టించారు. అనపర్తి బాపనమ్మ గుడి వీధిలో విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టి.. కారు అక్కడే వదిలి పారిపోయారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమి జరగలేదు.
కానీ విద్యుత్ స్తంభం పక్కకు ఒరిగి వైర్లు ఊగిపోవడంతో అక్కడ ఉన్న జనాలు భయభ్రాంతులకు గురయ్యారు. నిత్యం జనాలతో రద్దీగా ఉండే ప్రదేశం కావడంతో కరెంటు వైర్లు తగిలి షాక్ కొట్టే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది.
Next Story