- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, రాజేంద్రనగర్: తాళాలు పగులగొట్టి గుడిలో ఉన్న వెండి ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్లిన ఘటన శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. దేవాలయ నిర్వాహకులు తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం రామంజాపురం గ్రామంలో ఉన్న వెంకటేశ్వర దేవాలయంలో సోమవారం అర్ధరాత్రి తాళాలు పగులగొట్టి గర్భగుడిలో ఉన్న దేవతామూర్తుల 3 వెండి కిరీటాలు, వెండి శఠగోపం, హుండీలో ఉన్న నగదును ఎత్తుకెళ్లారు. సీసీ కెమెరాలను కూడా ఎత్తుకెళ్లారు. ఘటనా స్థలానికి చేరుకున్న శంషాబాద్ పోలీసులు క్లూస్ టీం, డాగ్ తో వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Tags
- CCTV cameras
Next Story