- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులకు ఆదివారం నుంచి వ్యాక్సిన్వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఆర్టీసీలో కరోనా బాధితులు ఎక్కువైన కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. కరోనా బారినపడి దాదాపు 50 మందికిపైగా కార్మికులు చనిపోయారని, 1,800 మందికిపై బాధితులున్నారని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్.. ప్రభుత్వానికి సూచించిన విషయం తెలిసిందే. దీంతో ఆర్టీసీ సిబ్బందికి వ్యాక్సినేషన్ ప్రక్రియను మొదలుపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 49 వేల మంది డ్రైవర్లు, కండక్టర్లతో పాటు సిబ్బందికి టీకాలు వేయనున్నారు.
Next Story