- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తమిళ ప్రభుత్వం కీలక నిర్ణయం
<p>దిశ, వెబ్ డెస్క్: కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30 వరకు జిల్లాల మధ్య రవాణా వ్యవస్థను రద్దు చేస్తున్నట్టు తెలిపింది. అత్యవసర మెడికల్ విభాగాలు మినహాయించి, మిగతా సాధారణ ప్రజా రవాణాను నిషేధించింది. అత్యవసర సేవలకు ఈ-పాస్ తప్పనిసరి చేస్తూ, తమిళ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ర్టంలో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ప్రభుత్వం తెలిపింది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30 వరకు జిల్లాల మధ్య రవాణా వ్యవస్థను రద్దు చేస్తున్నట్టు తెలిపింది. అత్యవసర మెడికల్ విభాగాలు మినహాయించి, మిగతా సాధారణ ప్రజా రవాణాను నిషేధించింది. అత్యవసర సేవలకు ఈ-పాస్ తప్పనిసరి చేస్తూ, తమిళ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ర్టంలో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ప్రభుత్వం తెలిపింది.
Next Story






