తమిళ ప్రభుత్వం కీలక నిర్ణయం

by  |
తమిళ ప్రభుత్వం కీలక నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30 వరకు జిల్లాల మధ్య రవాణా వ్యవస్థను రద్దు చేస్తున్నట్టు తెలిపింది. అత్యవసర మెడికల్ విభాగాలు మినహాయించి, మిగతా సాధారణ ప్రజా రవాణాను నిషేధించింది. అత్యవసర సేవలకు ఈ-పాస్ తప్పనిసరి చేస్తూ, తమిళ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ర్టంలో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ప్రభుత్వం తెలిపింది.



Next Story

Most Viewed