- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30 వరకు జిల్లాల మధ్య రవాణా వ్యవస్థను రద్దు చేస్తున్నట్టు తెలిపింది. అత్యవసర మెడికల్ విభాగాలు మినహాయించి, మిగతా సాధారణ ప్రజా రవాణాను నిషేధించింది. అత్యవసర సేవలకు ఈ-పాస్ తప్పనిసరి చేస్తూ, తమిళ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ర్టంలో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ప్రభుత్వం తెలిపింది.
Next Story