- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, వరంగల్ : కోతులను తప్పించుకునే కంగారులో విద్యార్థిని బిల్డింగ్ మీద నుంచి పడి మృతి చెందింది. ఈ విషాదకర ఘటన వరంగల్ అర్భన్ జిల్లా భట్టుపల్లిలోని దీన్దయాల్ గ్రామీణ ఉపాధ్యాయ శిక్షణ కేంద్రంలో చోటుచేసుకుంది. రేగొండ మండలం నగుర్లపల్లికి చెందిన గంజి శిరీష (21) ఎంసీఏ చదువుకుంటోంది. కొద్దిరోజులుగా భట్టుపల్లిలోని దీన్దయాల్ గ్రామీణ ఉపాధ్యాయ శిక్షణ కేంద్రంలో వసతి పొందుతోంది.
బుధవారం సాయంత్రం సమయంలో బిల్డింగ్ పైకి వెళ్లిన శిరీషకు కోతులు కనిపించాయి. ఒక్కసారిగా కోతులు మీదకు వస్తుండటంతో భయపడింది. వాటి నుంచి తప్పించుకునే క్రమంలో బిల్డింగ్ మీద నుంచి పడిపోవడంతో తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది.
Next Story