- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, కరీంనగర్: సమాజమంతా మూడు కాలలే ఉంటే తెలంగాణ ప్రజలకు మాత్రం నాలుగు కాలాలు రానున్నాయని మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. బుధవారం మానకొండూరు నియోజకవర్గంలో జరిగిన వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రసమయి మాట్టాడుతూ… వానాకాలం, చలికాలం, వేసవి కాలం సహజ సిద్ధంగా వచ్చేవే.. కానీ, రాష్ట్రంలో నీళ్ల కాలం కూడా కొత్తగా వస్తుందన్నారు. నాలుగో కాలమే నీళ్ల కాలమని, 365 రోజులూ రాష్ట్రం అంతా జలకళ సంతరించుకుంటోందన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో 47 చెరువులను కాళేశ్వరం నీటితో నింపామని, త్వరలో మిగతా చెరువుల్లోకి కూడా నీరు వచ్చి చేరుతుందన్నారు. అలాగే నియోజకవర్గంలోని వాగుల్లో కూడా నీరు పుష్కలంగా రానుందన్నారు.
Next Story