- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, డైనమిక్ బ్యూరో: కరోనా తగ్గుముఖం పట్టడంతో సెప్టెంబర్ 1వ తేదీ నుంచి తెలంగాణలో విద్యాసంస్థలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే, కరోనా కారణంగా ఎక్కవ శాతం ఆన్లైన్లోనే తరగతులు నిర్వహించారు. దీంతో అనేకమంది విద్యార్థులు సిలబస్ను అర్థం చేసుకోలేకపోయారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది 1 నుంచి 10వ తరగతులకు 30 శాతం సిలబస్ను తగ్గించి, 70 శాతం సిలబస్ను మాత్రమే బోధించాలని నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను సోమవారం జారీ చేసింది. గతేడాది నిర్ణయించిన విధంగానే ఈ ఏడాది కూడా అదే సిలబస్ను అమలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
Next Story