- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్ డెస్క్ : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తారా స్థాయికి చేరింది. ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలని పార్టీలు, అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు పలు వాగ్ధానాలు చేయడం చిత్ర విచిత్రంగా ప్రచారం చేయడం సాధారణం. ఎన్ని కలు సమీపిస్తుడడంతో పోటీ అభ్యర్థులు వరాల జల్లు కురిపిస్తున్నారు. తమిళనాట హోరా హోరీగా సాగుతున్న ఈ ప్రచారంలో ఇండిపెండెంట్ అభ్యర్థి సంచలన హామీలు చేశారు.
దక్షిణ మదురైనుంచి ఇండిపెండెంట్ గా బరిలోకి దిగిన శరవణన్ ఎవరూ ఊహించని విధంగా హామీలు గుప్పించారు. తాను ఈ ఎన్నికల్లో గెలిస్తే నియోజకవర్గ ప్రజలను చంద్రమండలం పైకి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అలానే ఇళ్లలో ఆడవాళ్ల పనికి సాయంగా ఇంటింటికీ రోబో పంపిణీ చేస్తానన్నారు. ప్రస్తుతం ఆయన హామీలు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి.
Next Story