- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, రంగారెడ్డి: కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో అందరూ శ్రీరామనవమి వేడుకలు ఇంట్లోనే ఉండి జరుపుకోవాలని సామాజిక దూరమే మనకు శ్రీరామరక్ష అని రంగారెడ్డి జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ తీగల అనితారెడ్డి అన్నారు. సుపరిపాలనకు ప్రతిరూపం రామరాజ్యం, లోకమంతా సుభిక్షంగా ఉండాలనేదే శ్రీరాముడి ధర్మమని అన్నారు. రావణాసురుడిని సంహరించేందుకు రామబాణం, కరోనాని అంతమొందించేందుకు సామాజిక దూరం! అందరికీ శ్రీరామ రక్ష అని పిలుపునిచ్చారు.
Tags: social distance, Srirama navami, rangareddy, anitha reddy
Next Story