- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : కరీంనగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తోడపుట్టిన అన్ననే చెల్లి రోకలిబడతో కొట్టి చంపిన ఘటన జిల్లాలోని విద్యానగర్లో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. విద్యానగర్కు చెందిన ఓ వ్యక్తి ఫుల్గా తాగి ఇంటికి వచ్చాడు. తాను ఇంటికి రాగానే చెల్లి కనిపించింది. దీంతో మద్యం మత్తులో వావివరసలు మరిచిపోయి చెల్లితో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ క్రమంలోనే తనను తాను కాపాడుకునేందుకు దగ్గరిలో ఉన్న రోకలిబండను అన్న మీదకు విసిరేసింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే మద్యానికి బానిసైన అన్న తనను రోజు వేధించడం వలనే తాను ఈ దారుణానికి ఒడిగట్టినట్టు పోలీసులకు తెలిపింది. కాగా స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ వార్తకు సంబంధిచిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story