- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ఎంఎస్ఎంఈలకు రెండో విడత బకాయిలు ప్రభుత్వం విడుదల చేసింది. 128 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు రూ. 58.97 కోట్లు విడుదల చేసింది. బకాయిలను నేరుగా ఎంఎస్ఎంఈల అకౌంట్లలో నేరుగా జమ చేయనున్నది. ఈ కార్యక్రమాన్ని క్యాంప్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన అంతరం సీఎం జగన్ లబ్ధిదారులతో మాట్లాడారు. లాక్ డౌన్ కారణంగా ఎమ్ఎస్ఎమ్ఈలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 7,717 పరిశ్రమలకు అందాల్సిన బకాయిల్లో ఇప్పటికే తొలి విడత పూర్తిగా విడుదల చేసిన విషయం తెలిసిందే.
Next Story