- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఇటీవల ముగిసిన ‘మా’ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ఇవ్వాల్సిందిగా ఎన్నికల అధికారి కష్ణమోహన్కు ప్రకాశ్రాజ్ లేఖకు ఎన్నికల అధికారి స్పందించారు. పోలింగ్ నాటి సీసీటీవీ ఫుటేజీ భద్రంగానే ఉందని వెల్లడించారు. నిబంధనల ప్రకారం.. ప్రకాష్ రాజ్కు సీసీటీవీ ఫుటేజీ అందజేస్తామని హామీ ఇచ్చారు. కాగా, ‘మా’ ఎన్నికల పోలింగ్ రోజున తమ అభ్యర్థులపై మోహన్ బాబు, నరేష్ చేసిన దాడులు, మాట్లాడిన బూతులు అందరూ తెలుసుకోవాలని కోరుకుంటున్నట్లు ప్రకాష్ రాజ్ లేఖలో వెల్లడించారు.
Next Story