- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, కేసముద్రం: ప్రతి ఒక్కరూ విధిగా మాస్కు ధరించాలని రెడ్ క్రాస్ రాష్ట్ర కమిటీ సభ్యులు రావుల రవి చందర్ రెడ్డి అన్నారు. సోమవారం మహాబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలో మాస్క్ పంపిణీ చేసి ప్రజలకు అవగాహన కల్పించారు. గాంధీ సెంటర్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. వీధి వ్యాపారులకు, వాహనదారులకు, రైతులకు, విద్యార్థులకు మాస్కులు ఉచితంగా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా రావుల మాట్లాడుతూ.. కరోనా నిర్మూలన అందరి బాధ్యత అని అన్నారు. ప్రతీ ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా ఛైర్మన్ పి.వి ప్రసాద్, జిల్లా ట్రెజర్ మాధవ పెద్ది వెంకట్ రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు గొర్రె వెంకన్న, రెడ్ క్రాస్ సభ్యులు తోనుపుణురి సాయి కృష్ణ, నూకల యశ్వంత్ యాదవ్, ఎస్సై రమేష్ బాబు, నల్లా కిరణ్, తరుణ్, అశోక్ పాల్గొన్నారు.
Next Story