- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
ఖమ్మం, దిశ: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలందరూ స్వీయ నిర్బంధం పాటించాలని కోరుతూ ఖమ్మం జిల్లా మధిర పోలీసులు వినూత్నఅవగాహన కార్యక్రమం చేపట్టారు. మధిర టౌన్లోని ప్రధాన వీధులు, కూడళ్లపై కరోనా వైరస్ను ప్రతిబింబించే చిత్రాలను గీయించారు. స్వీయ నిర్బంధం పాటించడం సామాజిక బాధ్యతగా గుర్తించేలా చేస్తున్నారు. మధిర పోలీసులు చేపట్టిన ఈ వినూత్న అవగాహన కార్యక్రమంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Tags;Khammam,Madhira,police,self quarantine,Art
Next Story