- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, పరిగి: వికారాబాద్ జిల్లా దోమ మండలం గొల్లపల్లికి చెందిన ఎల్లప్ప, పోచమ్మతో పాటు మరో ఐదుగురు మంగళవారం ఉదయం ఆటోలో కూలి పనికి బయలుదేరారు. బాస్ పల్లి హనుమాన్ టెంపుల్ సమీపంలో ఆటోకు కుక్క అడ్డం వచ్చింది. దాంతో డ్రైవర్ కుక్కను తప్పించబోయాడు, కానీ అంతలోనే ఆటో అదుపుతప్పి పల్టీ కొట్టింది.
ఈ ప్రమాదంలో ఎల్లప్ప(40) చేయి, కాలు విరిగింది. పోచమ్మ తల పగిలింది. మరో ఐదుగురికి రక్త గాయాలయ్యాయి. వీరిని వెంటనే 108 అంబులెన్స్ లో పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాలు విరిగిన ఎల్లప్ప ను మెరుగైన వైద్యం కోసం ఉస్మానియాకు తరలించారు
Next Story