- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: రోజురోజుకూ కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోన్నది. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు లక్షా దాటాయి. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 4970 మందికి కరోనా సోకగా, 134 మంది మృతిచెందారు. దీంతో దేశంలో మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య 1,01,139 గా ఉంది. ఇప్పటివరకు 39,173 మంది డిశ్చార్జ్ కాగా, మొత్తం 58,802 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 3163 మంది కరోనా కోరలకు చిక్కి మృతిచెందారు.
Next Story