- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : ఏపీ మాజీ ఎంపీ, సీనియర్ నాయకులు సుబ్బిరామిరెడ్డికి ఊహించని షాక్ తగిలింది. ముంబైకి చెందిన ఓ కంపెనీ భారీ మోసం చేసింది. రూ.11 కోట్ల విలువచేసే షేర్ల వ్యవహారంలో మోస పోయాను అని తెలుసుకున్న సుబ్బిరామి రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ముంబైకి చెందిన ఇద్దరిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ లోన్ వ్యవహారంలో 1% షేర్ల బదిలీకి సుబ్బిరామిరెడ్డి భార్య ఒప్పందం చేసుకుంది. కానీ సుబ్బిరామిరెడ్డి కుటుంబానికి తెలియకుండానే ముంబై కంపెనీ షేర్ అమ్ముకుంది. ఈ వ్యవహారంలో ఛాంపియన్ పిన్స్ లిమిటెడ్కు చెందిన చేతన్ పటేల్, హర్షవర్ధన్ అనే ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Next Story