- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : కులం, వర్గం అంటూ మనిషికి మనిషే శత్రువుగా మారి కత్తులు దూసుకుంటున్న ఈ రోజుల్లో జాతి వైరం మరిచి ఓ జీవి కడుపు నింపింది మరో మూగజీవి. ఆకలిగొన్న వరాహం (పంది) పిల్లకు ఓ శునకం పాలిచ్చి ఆకలి తీర్చుతోంది. ఇలా ఏ ఒక్కరోజో కాదు.. పది రోజులుగా ఆ శునకం.. వరాహాలు ఉండే ప్రాంతానికి వెళ్లి వాటి కడుపు నింపుతుండడం గమనార్హం. వికారాబాద్ జిల్లా యాలాల్ మండల కేంద్రంలో జరుగుతున్న ఈ ఘటనను చూసిన ప్రజలు శునకం ఔదర్యాన్ని కొనియాడుతున్నారు. జాతులు కాదు.. మానవత్వమే ముఖ్యమని చాటిచెబుతోందీ ఘటన అని పేర్కొంటున్నారు.
Next Story