- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
![నేడు తీర్పు వెల్లడించనున్న హైకోర్టు నేడు తీర్పు వెల్లడించనున్న హైకోర్టు](https://dishadaily.com/wp-content/uploads/2020/05/The-most-pronounced-implication-of-the-AP-High-Court-verdict.jpg)
X
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు వివాదంపై నేడు హైకోర్టు తీర్పు వెల్లడించనున్నది. సర్వీస్ రూల్స్ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం తనను ఎన్నికల కమిషన్ నుంచి తొలగించిందంటూ నిమ్మగడ్డ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుకు సంబంధించి ఇటు నిమ్మగడ్డ వైపు.. అటు ప్రభుత్వం వైపు వాదనలు విన్న హైకోర్టు నేడు తీర్పును వెలువడించనున్నది. ఈ తీర్పుపై రాజకీయనాయకులు, అధికారులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
Next Story