- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: గవర్నర్ కోటాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు వైసీపీ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఖాళీగా ఉన్న రెండు ఆ స్థానాలకు పశ్చిమ గోదావరి జిల్లా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కొయ్యే మాసేను రాజు, కడప జిల్లా రాయచోటికి చెందిన అఫ్జల్ ఖాన్ భార్య మైనా జకియా ఖానం పేర్లను ఖారారు చేస్తూ వైసీపీ ప్రకటించింది. కాగా ఎమ్మెల్సీ పదవుల భర్తీపై వైఎస్సార్సీపీ ఫోకస్ పెట్టిన నాటి నుంచి నేటి వరకూ, ఆశావహుల సంఖ్య పెరుగుతూ, రోజుకో పేరు తెరపైకి వచ్చింది. ఇంతటితో ఈ ప్రచారానికి తెరపడింది.
Next Story