కోవిడ్ బాధితులకు ఫుల్ సాలరీ

by  |
కోవిడ్ బాధితులకు ఫుల్ సాలరీ
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: కరోనా బారిన పడిన సింగరేణి కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వనున్నామని సింగరేణి సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా పేషెంట్లతో పాటు ప్రైమరీ కాంటాక్టు అయిన వారికి కూడా ఈ విధానం వర్తిస్తోందని వివరించింది. అయితే వైరస్ బారిన పడి హోం క్వారంటైన్, ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్న వారందరికీ పూర్తి వేతనాలు, సెలవులు ఇవ్వనున్నట్టు యాజమాన్యం పేర్కొంది.

Next Story

Most Viewed