- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, కరీంనగర్: కరోనా బారిన పడిన సింగరేణి కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వనున్నామని సింగరేణి సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా పేషెంట్లతో పాటు ప్రైమరీ కాంటాక్టు అయిన వారికి కూడా ఈ విధానం వర్తిస్తోందని వివరించింది. అయితే వైరస్ బారిన పడి హోం క్వారంటైన్, ఐసోలేషన్లో ఉండి చికిత్స పొందుతున్న వారందరికీ పూర్తి వేతనాలు, సెలవులు ఇవ్వనున్నట్టు యాజమాన్యం పేర్కొంది.
Next Story