ఛీ ఛీ.. వీడు మనిషేనా.. అర్థరాత్రి పశువుల పాకలో దూరి.. గేదెపై అత్యాచారం

by  |
ఛీ ఛీ.. వీడు మనిషేనా.. అర్థరాత్రి పశువుల పాకలో దూరి.. గేదెపై అత్యాచారం
X

దిశ, భద్రాచలం : చర్ల గ్రామపంచాయతీ విజయకాలనీలో ఓ పశుకామాంధుడికి గ్రామస్థులు దేహశుద్ధి చేశారు. కనీవినీ ఎరుగని ఓ భయానక సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గత అర్థరాత్రి సమయంలో మద్యం మత్తులో ఓ గొత్తికోయ వ్యక్తి విజయకాలనీలోని ఓ పశువుల పాకలోకి ప్రవేశించి ఓ గేదెను కదలకుండా కట్టేసి బలాత్కారం చేస్తుండగా గేదె అరవడంతో ఇంటిలోని వారు లేచి ఆ దారుణాన్ని చూసి అతడిని పట్టుకొని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. మూగజీవం పట్ల ఇలా ప్రవర్తించిన వ్యక్తి పిల్లలు, వృద్ధులు, ఒంటరి మహిళలు కనిపిస్తే కామంతో ఏం చేస్తాడో అనే భయంతో గ్రామస్థులంతా కలిసి అతడిని పోలీస్‌స్టేషన్‌కి అప్పగించనున్నట్లు పశువు యజమాని బీర సతీశ్ తెలిపారు.

Next Story

Most Viewed