- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ నర్సాపూర్: చెరువులో పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం… నర్సాపూర్ మండలం సీతారాంపూర్ గ్రామానికి చెందిన జబ్బర్(37) అనే వ్యక్తి ఉదయం ఇంటి పక్కనే ఉన్న చెరువులోకి కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్ళాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడి మృతిచెందాడు. మృతుడు కొంతకాలం నుంచి మతిస్థిమితం లేక ఇంటివద్దనే ఉంటున్నట్టు అతని బాబాయి రసూల్ తెలిపారు. కేసు నమోదు చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.
Next Story