- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మంథని: రోడ్డు పక్కన మొక్కలకు నీళ్లు పడుతున్న సమయంలో వాటర్ ట్యాంకర్ మీద నుంచి కింద పడి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మంథని మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని ఎగ్లాస్పూర్ గ్రామ శివారులో మంగళవారం రహదారి పక్కన ఉన్న మొక్కలకు స్వయం సేవక్ (25)అనే వ్యక్తి నీళ్లు పోస్తున్నాడు. ఈ క్రమంలో వాటర్ ట్యాంకర్ (ట్రాక్టర్) మీదకు ఎక్కాడు. ఒక్కసారిగా ట్రాక్టర్ ముందుకెళ్లడంతో అదుపుతప్పి చక్రాల కింద పడి అక్కడికక్కడే మరణించాడు. ఇదే సమయంలో అటుగా వెళ్తున్న మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఘటనా స్థలాన్ని పరిశీలించి తగిన సహాయక చర్యలు చేపట్టాలని పోలీసులు సూచించారు.
Next Story