- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, గూడూరు: మహబూబాద్ జిల్లా గూడూరు మండలం రాజన్ పల్లి అటవీ ప్రాంతంలో పురుగుల మందు తాగి ప్రేమికుల ఆత్మహత్య యత్నం చేశారు. కేసముద్రం మండలం కాట్రపల్లి గ్రామానికి చెందిన గూగులోత్ గణేష్ (23) అదే గ్రామానికి చెందిన జాటోత్ లావణ్య (19) గత రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు.
కాని అమ్మాయి కుటుంబ సభ్యులకు ఇష్టం లేనందున అమ్మాయి కి వేరే వ్యక్తితో వివాహం నిశ్చయించారు. దాంతో మనస్తాపానికి గురైన ఇరువురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. స్థానికులు గమనించి గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Next Story