- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
లక్నో: లవ్ జిహాద్ను నిలువరిస్తూ ఉత్తరప్రదేశ్లో తొలిసారిగా చట్టం అమల్లోకి వచ్చింది. యోగి సర్కారు తీసుకొచ్చిన అక్రమ మత మార్పిళ్ల నిషేధ ఆర్డినెన్స్ 2020ని గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ఆమోదించారు. రాష్ట్రంలో బలవంతంగా, మోసపూరితంగా లేదా పెళ్లి పేరిట మతమార్పిడికి పాల్పడే చర్యలను ఈ చట్టం అడ్డుకోనుంది. యువతుల మతమార్పిడే లక్ష్యంగా జరిగే పెళ్లిళ్లకు, అక్రమ మతమార్పిళ్లకు చెక్ పెట్టే ఆర్డినెన్స్ను యూపీ క్యాబినెట్ ఇటీవలే ఆమోదించిన సంగతి తెలిసిందే. యువతి మతమార్పిడే లక్ష్యంగా జరిగిన పెళ్లిని ఈ చట్టం శూన్యంగా లేదా చెల్లనిదిగా పరిగణించనుంది.
Next Story