- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మహబూబ్నగర్: భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన దాడుల్లో మరణించిన అమర జవాన్లకు జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళ్లర్పించారు. బుధవారం మహబూబ్నగర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సరిహద్దులో భారత సైన్యంపై చైనా దురాక్రమణకు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వీర మరణం పొందిన భారత జవాన్లకు సంతాపాన్ని తెలియజేస్తూ జిల్లా కోర్టు సముదాయం నుంచి తెలంగాణ చౌరస్తా వరకూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
Next Story