- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్ : కుటుంబకలహాలతో కట్టుకున్న భర్తనే భార్యను గొంతుకోసిన ఘటన గుంటూరు జిల్లా పొన్నూరులో చోటు చేసుకుంది. స్థానికులు పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరు భార్యభర్తల మధ్య గత కొంత కాలం నుంచి గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శనివారం ఇద్దరి మధ్య తీవ్రంగా గొడవ జరిగింది. దీంతో ఆగ్రహావేశాలకు లోనైన అతను తన భార్య గొంతు కోసి అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో చావుబతుకుల మధ్య కొట్టు మిట్టాడుతున్న ఆమెను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story