మరియమ్మ లాకప్ డెత్‌.. హైకోర్టు కీలక స్టెప్

by  |
High Court
X

దిశ, వెబ్‌డెస్క్ : మరియమ్మ అనే దళిత మహిళ పోలీసుల కస్టడీలో మరణించిన సంఘటన రాష్ట్రంలో పెను దుమారం లేపింది. దళిత సంఘాలు, విపక్ష పార్టీలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ఈ ఘటనలో పోలీస్ అధికారులపై చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసుపై ఇంకా విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో మరియమ్మ లాకప్ డెత్ కేసును హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. అంతే కాకుండా మరియమ్మ కేసును సీబీఐకి అప్పగించాలని గతంలో హైకోర్టు పేర్కొంది. ప్రభుత్వం, పోలీసుల వాదనలు విని తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది.



Next Story

Most Viewed