- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : మరియమ్మ అనే దళిత మహిళ పోలీసుల కస్టడీలో మరణించిన సంఘటన రాష్ట్రంలో పెను దుమారం లేపింది. దళిత సంఘాలు, విపక్ష పార్టీలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ఈ ఘటనలో పోలీస్ అధికారులపై చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసుపై ఇంకా విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో మరియమ్మ లాకప్ డెత్ కేసును హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. అంతే కాకుండా మరియమ్మ కేసును సీబీఐకి అప్పగించాలని గతంలో హైకోర్టు పేర్కొంది. ప్రభుత్వం, పోలీసుల వాదనలు విని తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది.
Next Story