- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, అమరావతి బ్యూరో: వైఎస్ఆర్ చేయూత గడువు 2020 జూలై 7వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక కుల ధృవీకరణ పత్రం రావడంలో కొంత ఆలస్యం అవుతుండటంతో, కేవలం అప్లికేషన్ ఆధారంగానే త్వరలో చేయూత అప్లికేషన్ స్వీకరించనున్నట్టు స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన మార్పులు, తుది మార్గదర్శకాలు త్వరలో విడుదల చేయనున్నట్టు పేర్కొంది.
Next Story