- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, గూడూరు : మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గుండెంగ శివారు చర్ల తండాకు చెందిన గూగులోత్ అనిత(19) అనే యువతి వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే మంగళవారం రాత్రి తన తల్లి మందలించిందనే కోపంతో క్షణికావేశంలో వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బావిలో ఉన్న మృతదేహాన్ని వెలికి తీసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story