- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ప్రభుత్వం పీఆర్సీ నివేదిక బయటపెట్టాలి : CPI
by srinivas |

X
దిశ, వెబ్డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీఆర్సీ నివేదిక బయటపెట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆయన కోరారు. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తెలిపారు. ఉద్యోగులు సమ్మెకు వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని సూచించారు.
Next Story