- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : అక్కినేని నాగచైతన్యతో విడిపోయిన తర్వాత సమంత తనపై మూడు యూట్యూబ్ ఛానెల్స్ అసత్య ప్రచారం చేసి తన పరువుకు భంగం కలిగేలా చేశాయంటూ కూకట్ పల్లి కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే సమంత దాఖలు చేసిన పిటిషన్పై మరోసారి వాదనలు వినిపించాలని కోర్టు తెలపడంతో సోమవారం మరోసారి సమంత పిటిషన్పై విచారణ చేపట్టారు. సమంత తరఫు న్యాయవాది బాలాజీ వాదనలు వినిపించారు. సమాజంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న వ్యక్తి పై ఇలా ఆరోపణలు చేస్తూ ప్రసారాలు చేయడం సరైంది కాదని కోర్టుకు విన్నవించారు. అలాగే సమంత ప్రతిష్టను దెబ్బతీసే మూడు యూట్యూబ్ ఛానెల్స్పై చర్యలు తీసుకొని, ఆ లింక్లు తొలిగించాలని కోరారు. సమంత తరఫు న్యాయవాది బాలాజీ వాదనలు విన్న కూకట్ పల్లి కోర్టు తీర్పు రేపటికి వాయిదా వేస్తున్నట్టు తెలిపింది.
Next Story