- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మినీ పురపోరు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ నిషేధించాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు గురువారం కేంద్ర ఎలక్షన్ కమిషన్, రాష్ట్ర ఎన్నికల సంఘానికి టీపీసీసీ తరుపున లేఖ రాశారు. తెలంగాణలో రేపు మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసే వరకు నాగార్జునసాగర్ ఎగ్జిట్పోల్ ఫలితాలు వెల్లడించకుండా నిషేధించాలని కోరారు. గురువారం సాయంత్రం 7 గంటలకు ఎగ్జిట్పోల్ ఫలితాల వెల్లడికి ఈసీ అనుమతించిందని, ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధమని టీపీసీసీ పేర్కొంది. దీనిపై ఎన్నికల కమిషన్ అధికారులకు లేఖ, ఫోన్ ద్వారా విన్నవించామని టీపీసీసీ ఎన్నికల కమిషన్ కో-ఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ నిరంజన్ తెలిపారు.
Next Story