- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏఈఈ దరఖాస్తులకు ముగిసిన గడువు
by Vemula.Srinu Prasad |
ద్యుత్ శాఖలో విడుదలైన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏ ఈ ఈ) నోటిఫికేషన్కు ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ గడువు సోమవారం రాత్రి 11:59 గంటలకు ముగియనున్నట్లు ఏపీ సిపిడిసిఎల్ సీఎండీ పి. పుల్లారెడ్డి తెలిపారు...

X
దిశ, ఏపీ బ్యూరో: విద్యుత్ శాఖలో విడుదలైన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏ ఈ ఈ) నోటిఫికేషన్కు ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ గడువు సోమవారం రాత్రి 11:59 గంటలకు ముగియనున్నట్లు ఏపీ సిపిడిసిఎల్ సీఎండీ పి. పుల్లారెడ్డి తెలిపారు. అర్హత కలిగి ఇంకా దరఖాస్తు చేయని అభ్యర్థులు చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా, గడువు ముగిసేలోపు ఆన్లైన్లో తమ దరఖాస్తులను సమర్పించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన వివరాలను అధికారిక నోటిఫికేషన్లో పరిశీలించి, అవసరమైన పత్రాలను జతచేసి నిర్ణీత గడువులోపు దరఖాస్తు పూర్తి చేయాలని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
Next Story






