- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వరంగల్: నిత్యావసర వస్తువులు డోర్ డెలివరీ ద్వారానే వ్యాపారస్తులు ఇంటింటికి చేరవేయాలని కలెక్టర్ గౌతమ్ ఓ ప్రకటనలో కోరారు. వరంగల్ జిల్లాలో 1300 మంది వలంటీర్లు ఉన్నారని, వీరిని డోర్ డెలివరీకి వినియోగించుకోవాలని సూచించారు. ప్రజలెవరూ నిత్యావసర వస్తువుల కోసం రోడ్లపైకి రాకూడదన్నారు. వ్యాపారులు కూడా డోర్ డెలివరీకే ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
Tags : collector, ordered, door delivery, corona, warangal, Volunteers
Next Story