- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: తాండూరు మున్సిపల్ ఛైర్ పర్సన్ స్వప్నపై కేసు నమోదైంది. ఓటు లేకున్నా గత నెల 14న జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆమె దొంగ ఓటు వేసినట్లు కాంగ్రెస్ నేతలు ఇటీవల కలెక్టర్కు ఫిర్యాదు నిర్ధారణ కావడంతో ఎన్నికల సంఘానికి నివేదిక పంపించారు. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం ..స్వప్నపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను ఆదేశించింది. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు పోలీసులు తాజాగా స్వప్నపై కేసు నమోదు చేశారు.
Next Story