కారు లోయలో పడి.. ముగ్గురు మృతి

by  |
కారు లోయలో పడి.. ముగ్గురు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరఖండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి ముసోరీ లోయలోకి దూసుకెళ్లింది. దీంతో అందులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. గమనించిన స్థానికులు దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.



Next Story

Most Viewed