- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, బయ్యారం: మండల కేంద్రంలో ఈ మద్య కాలంలో భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కొంత మంది కాల్వగట్లను కబ్జా చేసి పక్కా సిమెంట్ భవనాలు నిర్మస్తున్నారు. కాల్వ కట్టలు కబ్జా జరుగుతున్నా అధికారులు చూసి చూడనట్లు వ్యవమారిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎవరు ఫిర్యాదు చేస్తే మాకేమి అనే విదంగా అధికారులు వ్యవహరిస్తున్నారు.
చెరువు నుండి ఆయకట్టు చివర జగ్గు తండ, బంజర తండ, నల్లాల బావి ప్రదేశాలకు సుమారుగా 800 ఎకరాలకు గుండ్లోరి కాలువ ద్వారా నీరు ప్రవహిస్తుంది. మండల కేంద్రంలోని ఈ కాలువ అనేక చోట్ల కబ్జాలకు గురి అయింది. బయ్యారం ఎస్సి కాలనీ, గంగాబజార్ వెటర్నరీ ఆసుపత్రి సమీపంలో, బయ్యారం బస్టాండ్ సెంటర్ సమీపంలో గల పెద్ద కాలువ పై అక్రమ నిర్మాణాలు చేపట్టారు. ఆక్రమణ దారులు కాలువలో చెత్త వేయడంతో నీరు దిగువన పొలాలకు నీరు అందడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.
Next Story