ఓటేసి.. పెళ్లి పీటలెక్కిన యువతి

by  |
ఓటేసి.. పెళ్లి పీటలెక్కిన యువతి
X

దిశ,వెబ్ డెస్క్ : తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఓటర్లకు స్ఫూర్తినిచ్చేలా తన ఓటు హక్కును వినియోగించుకుంది ఓ పెళ్లి కూతురు. మహబూబ్ నగర్ జిల్లా మల్కాపూర్ గ్రామానికి చెందిన ఫిర్దోస్ బేగం అనే యువతి కాసేపట్లో పెళ్లి పెట్టుకొని కోయిలకొండ మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేసింది అనతరం అక్కడి నుంచి పెళ్లి మండపానికి చేరుకుంది.



Next Story

Most Viewed