- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్ డెస్క్ : తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఓటర్లకు స్ఫూర్తినిచ్చేలా తన ఓటు హక్కును వినియోగించుకుంది ఓ పెళ్లి కూతురు. మహబూబ్ నగర్ జిల్లా మల్కాపూర్ గ్రామానికి చెందిన ఫిర్దోస్ బేగం అనే యువతి కాసేపట్లో పెళ్లి పెట్టుకొని కోయిలకొండ మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేసింది అనతరం అక్కడి నుంచి పెళ్లి మండపానికి చేరుకుంది.
Next Story