- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : వేటగాళ్ల నాటు బాంబులకు మూగ జీవాలు బలవుతున్నాయి. చిత్తూరు జిల్లాలో రెండు నెలల వ్యవధిలో నాటు బాంబులు పేలి ఆరు ఆవులు మరణించాయి. తాజాగా తిరుపతి రూరల్ మండలం చందమామపల్లెలో నాటు బాంబు పేలింది
వివరాల్లోకి వెళ్తే.. చందమామపల్లెలో వేటగాళ్లు అడవి పందుల కోసం పెట్టిన నాటు బాంబు పేలి మరో ఆవు బలైంది. దీంతో ఆవు ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. నాలుగు గంటల పాటు మృత్యువుతో పోరాడి ఆవు చనిపోయింది. మూగజీవాలపై క్రూరంగా ప్రవర్తించే వారిపై చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు.
Next Story