- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, నల్గొండ: నల్గొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం స్థానికంగా కలకలం రేపింది. ఎస్సార్ పెట్రోల్ బంక్ వెనుక ఉన్న పంట భూముల్లో కుళ్లిపోయిన స్థితిలో ఆ మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. మృతదేహానికి సమీపంలో కొంత నగదు, సెల్ ఫోన్, ఏటీఎం కార్డులను గుర్తించారు. మృతి చెంది పది రోజులు దాటి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. లభ్యమైన వస్తువుల ఆధారంగా పోలీసులు మృతుడి వివరాలపై ఆరా తీస్తున్నారు.
Next Story