- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: గతకొన్ని రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ మహానగరం అతలాకుతలం అయింది. ఇళ్లలోకి, రోడ్లపైకి భారీగా వరదనీరు చేరి, జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. ఈ క్రమంలో మంగళవారం నాగోల్ పట్టణంలో మంగళవారం వచ్చిన భారీ వరదల్లో పోస్ట్మన్ సుందర్రాజు గల్లంతయ్యారు. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు గాలింపు చర్యలు చేపట్టగా, గురువారం నాగోల్ చెరువులో సుందర్ రాజు మృతదేహం దొరికింది.
Next Story